Download Now Banner

This browser does not support the video element.

తిరుమల ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేసిన అధికారులు

India | Aug 27, 2025
తిరుమలకు వచ్చే రాజకీయ నాయకులు భక్తులు ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలు చేయరాదని అధికారులు స్పష్టం చేశారు కొంతమంది ఆలయ ప్రాంగణంలో అసభ్యకరమైన రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us