Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ సమన్వయంతో పనిచేయాలి: డీసీపీ ప్రవీణ్‌

Ibrahimpatnam, Rangareddy | Aug 21, 2025
రంగారెడ్డి జిల్లా కర్మన్ఘాట్ శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాలులో గణేష్ మండప నిర్వహకులతో పోలీసు అధికారులు సమన్వయ సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరిగే అందుకు పోలీస్ జిహెచ్ఎంసి ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భద్రతా చర్యలు మండప అనుమతి విధానం ప్రజల సౌకర్యాలపై అధికారులు వివరాలను అందించారు. ఏడిసిపి ఏసిపి సీఐ ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us