Download Now Banner

This browser does not support the video element.

పూతలపట్టు: బందర్లపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Puthalapattu, Chittoor | Aug 23, 2025
పూతలపట్టు మండలం బందర్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ట్రైన్ నుంచి అదుపుతప్పి కిందపడి మృతి చెందినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పూతలపట్టు సీఐ కృష్ణమోహన్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us