రేపు ప్రధానమంత్రి నారాయణ పేట జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహించామని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ అంతరాయం తలెత్తకుండా సభ స్థలాన్ని దగ్గరికి ఇతర వాహనాలు వెళ్లకుండా ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు నిర్వహించామని ఎస్పీ తెలిపారు