Download Now Banner

This browser does not support the video element.

భిక్కనూర్: మాజీ సైనికులకు జిల్లా కేంద్రంలో భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం ని కోరిన కామారెడ్డి జిల్లా మాజీ సైనికులు

Bhiknoor, Kamareddy | Aug 24, 2025
కామారెడ్డి జిల్లాలోని మాజీ సైనికుల భవన నిర్మాణం కోసం ప్రభుత్వం కామారెడ్డిలో స్థలాన్ని కేటాయించాలని మాజీ సైనికుల కామారెడ్డి సంఘం ప్రతినిధి భీమ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం బిక్కనూర్లో మాజీ సైనికుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మాజీ సైనికుల సేవలను వినియోగించుకోవాలన్నారు. దేశం కోసం తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us