Download Now Banner

This browser does not support the video element.

దసరా ఏర్పాట్లను పరిశీలించిన:ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా ,పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు

India | Sep 1, 2025
దసరా మహోత్సవాల సందర్భంగా దుర్గగుడి ప్రాంతంలోని ఏర్పాటును ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మి షా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పరిశీలించారు. సోమవారం సాయంత్రం సమయంలో క్యూ లైన్లు భక్తులు వచ్చే మార్గాలను పరిశీలించినట్లు తెలిపారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈవో కి సూచనలు జారీచేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us