మద్దికేర మండలం యడవలి గ్రామానికి చెందిననేలబండ చంద్రశేఖర్ కుమారుడు పురుషోత్తం డీఎస్సీఫలితాల్లో మెరిశాడు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లోజిల్లా 5వ ర్యాంకు, టీజీటీ జోనల్లో 4వ, ఎస్ఓటీజిల్లాలో 17వ ర్యాంకు దక్కించుకున్నాడు. వ్యవసాయకూలీ కుమారుడి ఈ విజయంపై గ్రామస్థులు,స్నేహితులు శనివారం అభినందనలు తెలిపారు.