Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: మందుసా మండలంలో భారీ వర్షం, పలు ప్రాంతాలలో జలమయమైన వీధులు, రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

Srikakulam, Srikakulam | Sep 7, 2025
శ్రీకాకుళం జిల్లా, మందస మండలంలో ఆదివారం ఆకస్మికంగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది.. మందస, కుంటికోట, పిడి మందస, హరిపురం, హంస ర్యాలీ, రాజపురం, వంటి ప్రాంతాల్లో వీధులు జలమయమయ్యాయి.. ఈ వర్షం వరి పంటలకు ఎంతో మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్యులు సూచించారు.. అయితే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినదని వాతావరణ శాఖ వెల్లడించింది..
Read More News
T & CPrivacy PolicyContact Us