Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: లోకదాల ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఖర్చులు ఆదా అవుతాయి: జిల్లా జడ్జి రమాకాంత్

Nagarkurnool, Nagarkurnool | Sep 13, 2025
జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకుంటే సమాయాభావంతో పాటు ఖర్చులు ఆదావుతాయని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించి పలు కేసులను పరిష్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us