Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: చంద్రబాబు నాయుడు అసమర్థత వలనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జాప్యం : రాజమండ్రిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు

India | Aug 24, 2025
జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థపు అవినీతి రాజకీయాల వల్లనే నిర్మాణం జాప్యం అవుతుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం మధ్యాహ్నం రాజమండ్రిలో వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పోలవరం పై చర్చించేందుకు చంద్రబాబు గాని అధికారులు కానీ రావాలంటూ సవాల్ విసిరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us