Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారని సంగారెడ్డి శ్రీ చైతన్య పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆందోళన

Sangareddy, Sangareddy | Aug 24, 2025
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ విషయంపై ఎంఈఓ విద్యాసాగర్కు ఫిర్యాదు చేయగా, ఆయన పాఠశాల యజమాన్యానికి తరగతులను మూసివేయాలని ఆదేశించారు. సెలవు రోజు తరగతులు నిర్వహించినందుకు పాఠశాలకు నోటీసులు జారీ చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us