Download Now Banner

This browser does not support the video element.

రైలు అక్రమంగా తరలిస్తున్న నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Ongole Urban, Prakasam | Aug 23, 2025
గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్,ఆదేశాల మేరకు శనివారం మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్ జీఆర్‌పీ సిబ్బంది, మరియు మాదకద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్‌ తో కలిసి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.పూరి ఎక్స్ప్రెస్ లో నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.ముగ్గురిని అదుపులోకి తీసుకున
Read More News
T & CPrivacy PolicyContact Us