Download Now Banner

This browser does not support the video element.

తాటిపర్తి అపర్ణా అమ్మవారికి 50 వేల గాజులతో దివ్యమైన అలంకరణ, భక్తులకు దర్శనం

Pithapuram, Kakinada | Aug 22, 2025
శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాకినాడజిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని అపర్ణా అమ్మవారిని 50 వేల గాజులతో దివ్యంగా అలంకరించారు.ఆలయ ప్రధానార్చకులు ఆకొండి ప్రభాకరశాస్త్రి అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన,విశేష పూజలు నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us