Download Now Banner

This browser does not support the video element.

వరరామచంద్రపురం: పోలవరం నిర్వాసితులు అందరికీ ఒకే మాదిరి న్యాయం జరగాలి-రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 24, 2025
రంపచోడవరం నియోజకవర్గం లో ఉన్న పోలవరం నిర్వాసితులు అందరికీ సమన్యాయం జరగాలని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. పూర్తి న్యాయం జరిగేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దాం అన్నారు. ఆమె ఆదివారం వర రామచంద్రపురం మండలంలో గోదావరి వరద ప్రభావిత టేకులబోరు, ఉదయభాస్కర్ కాలనీ తదితర ప్రాంతాల బాధిత ప్రజలను కలసి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. బాధితులకు నిత్యావసర సరకులు అందజేశారు. 2022లో వరదలు సంభవించినప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందని గుర్తుచేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us