Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది : డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డీ బోజా రెడ్డి

Adilabad Urban, Adilabad | Sep 6, 2025
విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డీ బోజా రెడ్డి పేర్కొన్నారు. శనివారం భోరజ్ మండలం సిరిసన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ ప్రారంభించారు.రూ.6 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంతోష్, రంగినేని శాంతన్ రావు, ప్రకాష్ రెడ్డి, రాజారాం కపిల్ తదితరులున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us