Download Now Banner

This browser does not support the video element.

బీబీపేట: యడవరం గ్రామంలో విద్యుత్ శాక్ కు గురై గేదె మృతి

Bibipet, Kamareddy | Aug 30, 2025
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం యాడారంలో విద్యుత్ షాక్ కి గురై గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన గేదె వ్యవసాయ బావి వద్ద గడ్డి మేస్తుండగా, పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్కు కి తగిలి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయాన్ని బాధితుడు విద్యుత్ మరియు పశువైద్య అధికారులకు తెలియజేశాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us