నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో తాగునీటి కుళాయి కనెక్షన్లను క్రమబద్ధీకరించి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని కార్పొరేషన్ టీపీఆర్ వాసు బాబు, అధికారులు శేషగిరిరావు, రహంతు జానీ, అనిల్ కుమార్ వార్డు సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో వారు మాట్లాడారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని గృహాలకు తాగునీటి కనెక్షన్ ఉండేలా