Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: కాళేశ్వరంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 5, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం ఘనంగా కొనసాగుతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని,వినాయక విగ్రహాలను కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద నిమజ్జనం చేస్తున్నారు. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాధులను గోదావరిలో నిమజ్జనం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తమ వాహనాలలో వినాయక విగ్రహాలను తీసుకువచ్చి, భక్తిశ్రద్ధలతో విగ్రహాలను అంతరాష్ట్ర వంతెన వద్ద గోదావరి ప్రవాహంలో నిమజ్జనం చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us