Download Now Banner

This browser does not support the video element.

మైదుకూరు: పెన్షన్ల పంపిణీని తనిఖీ చేసిన డీఆర్డీఏ పీడీ

Rayachoti, Annamayya | Sep 1, 2025
మైదుకూరు మండల పరిధిలోని వనిపెంటలో సోమవారం పెన్షన్ల పంపిణీ డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక పెన్షన్లలో భాగంగా 1వ తారీకే పెన్షన్ లబ్ధిదారులందరికీ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నోటీసులు మంజూరైన వికలాంగులకు కూడా సెప్టెంబర్ నెలలకు సంబంధించి పెన్షన్ పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం వనిపెంట ఇత్తడి పరిశ్రమను ఆమె పరిశీలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us