Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: అధికారులు సత్వరమే ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

Vikarabad, Vikarabad | Aug 25, 2025
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 130 ఫిర్యాదులు వచ్చాయి జిల్లాలోని వేద ప్రాంతాలను వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు ఈ కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us