Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: నవాబ్‌పేట సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు, ముగ్గురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనదనటలో ముగ్గురికి గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది ఈ ఘటన సోమవారం రాత్రి 8 గంటల సమయంలో నవాబుపేట సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మండలంలోని నవాబుపేట సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి ఈ ఘటనలో ముగ్గురికి గాయాల ఒకరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది ప్రమాదానికి సంబంధించిన విషయం తెలియగానే చిట్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద పరిస్థితిని సమీక్షించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us