Download Now Banner

This browser does not support the video element.

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం

Sircilla, Rajanna Sircilla | Sep 7, 2025
జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జనం ఎలాంటి అవాంచనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి శోభాయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు,డ్రోన్ కెమెరాలతో నిఘా.క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన సిబ్బందిని , అధికారులను అభినందించిన ఎస్పీ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల తో పాటుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పూర్తి.జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా కృషి చేసి
Read More News
T & CPrivacy PolicyContact Us