Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం : మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది షాతత్వ గ్రంథమని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా

Pithapuram, Kakinada | Sep 9, 2025
మానవ జీవన మనుగడకు దిక్సూచి వంటిది పూర్వ పీఠాధిపతి హుస్సేన్ షా రచించిన షాతత్వ గ్రంధమని,పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం సప్తమ పీఠాధిపతి హుస్సేన్ షా 120 వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పిఠాపురం చిత్రాడ ఫ్లేవర్ బ్రిడ్జి సమీపంలో నూతన ఆశ్రమ ప్రాంగణంలో మంగళ వారం ఉదయం 10 గంటల నుండి ఏర్పాటు చేసిన సభలో ఆలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేసారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడారు భక్తులు ను ఉద్దేశించి పీఠాధిపతి ఉమరాలిష్య మీడియా వివరాలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us