భైంసా పట్టణంలోని బృందావన్ గార్డెన్ లో శనివారం ఉచిత సహాయ ఉపకరణాల ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పంపిణీ చేపట్టారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ,అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ హాజరై, అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ... సమాజంలో అందరితో సమానంగా ఎదిగేలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలపరంగా అన్ని సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకోసం సీ.పీ చైర్లు, వీల్చైర్లు, వినికిడి యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్లు, టీఎల్ఎం కిట్లు అ