Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: లావేరు జంక్షన్ వద్ద ఆటోని ఢీ కొట్టిన లారీ బుడుమూరు శిరీష అనే యువతి అక్కడికక్కడే మృతి

Srikakulam, Srikakulam | Aug 28, 2025
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని లావేర మండలం పాత కుంకం గ్రామానికి చెందిన బుడుమూరు శిరీష 22 అనే యువత మృతి. రోడ్డు ప్రమాదంలో గురువారం రాత్రి పదిన్నర గంటలకు మృతి చెందింది. ఈమెకి ఇటీవల వివాహం జరిగింది. శ్రీకాకుళం నుంచి రణస్థలం వెళ్లేందుకుగాను ఆటోలో ప్రయాణిస్తుండగా స్థానిక లావేర్ జంక్షన్ వద్దకు రాగానే ఆటో క్రాస్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. రణస్థలం ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us