Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: భజనల ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుంది : కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

Ibrahimpatnam, Rangareddy | Aug 31, 2025
గడ్డి అన్నారం డివిజన్లో భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో భజన పాటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బద్దం ప్రేమకేశ్వర్ రెడ్డి ఆదివారం ఉదయం పాల్గొని భజన గాయకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో భక్తి భావన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. భజనల ద్వారా సమాజంలో ఐక్యత పెరుగుతుందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us