Download Now Banner

This browser does not support the video element.

పంగులూరులో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

Addanki, Bapatla | Sep 1, 2025
పంగులూరులో సోమవారం జిల్లా పరిషత్ హై స్కూల్ నందు సైకిల్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు నడిచి వెళ్ళకూడదని ఉద్దేశంతో సైకిళ్లను అందించినట్లు చెప్పారు. విద్యార్థులు మెరుగ్గా చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు
Read More News
T & CPrivacy PolicyContact Us