నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు గ్రామంలో సాయుధ పోరాట వారోత్సవాలలో గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ జిల్లా కార్యదర్శి ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు