బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవి నెల 26న కాకినాడకు వస్తున్నారని ఆ పార్టీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు కృష్ణ తెలిపారు సారథ్యం కార్యక్రమాన్ని నిర్వహణ కోసం ఆయన పర్యటన ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడలో ఎస్సీ మోర్చా సమావేశ నిర్వహించే టూ టౌన్ బ్రిడ్జి నుంచి జగన్నాధపురం వరకు పర్యటన ఎలా ఉంటుందో తెలియజేశారు.