Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: జిల్లా రైతాంగం యూరియా కొరత పై ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ప్రశాంతి

India | Sep 3, 2025
జిల్లాలోని రైతులకు అవసరమైన యూరియా అందించేందుకు పూర్తిస్థాయి చర్యలు చేపట్టామని కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు బుధవారం అమరావతి నుండి నారా చంద్రబాబునాయుడు తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రైతులకు 300 మెట్లు యూరియాను ఎక్కువగా అందించే చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us