Download Now Banner

This browser does not support the video element.

ములుగు: కళాశాలల్లో ర్యాగింగుకు పాల్పడితే కఠిన శిక్షలు: ఏటూరునాగారం SI రాజ్ కుమార్

Mulug, Mulugu | Aug 25, 2025
కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడితే కఠినంగా శిక్షలు ఉంటాయని ఏటూరునాగారం ఎస్సై రాజ్ కుమార్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ను ఉపేక్షించేది లేదని, విద్యార్థులు సోదర భావంతో మెలగాలని సూచించారు. ఎవరైనా ర్యాగింగ్ కు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us