Download Now Banner

This browser does not support the video element.

సెప్టెంబర్ 1న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

Rayachoti, Annamayya | Aug 30, 2025
సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ప్రకటించారు.రాజంపేట మండలంలో ముఖ్యమంత్రి పర్యటన బందోబస్తు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి రాకూడదని విజ్ఞప్తి చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us