Download Now Banner

This browser does not support the video element.

సత్తెనపల్లిలోని పేకాట స్థావరంపై దాడి, 15 మంది అరెస్ట్

Sattenapalle, Palnadu | Aug 31, 2025
సత్తెనపల్లిలోని ఓ రెసిడెన్సీ వద్ద శనివారం అర్ధరాత్రి పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 2.45 లక్షల నగదు, 21 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us