Download Now Banner

This browser does not support the video element.

మంచిర్యాల: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారీ ర్యాలీ నిర్వహించిన ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి నాగరాజు

Mancherial, Mancherial | Aug 23, 2025
రాష్ట బడ్జెట్ లో విద్యారంగానికి 15శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రోజులు పాటు నిర్వహించిన సమరబెరి జిపు జత ముగింపు సభ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో శనివారం మధ్యాహ్నం 12గంటల సమయం లో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ముగింపు సభ ను నిర్వహించారు. ఈ కార్యక్రమమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగా సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు
Read More News
T & CPrivacy PolicyContact Us