Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: విద్యారంగాన్ని పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం-ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్

Jagtial, Jagtial | Sep 8, 2025
పెండింగ్ లో ఉన్న 8700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద విద్యార్థుల తో కలిసి ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ మాట్లాడుతూ విద్యాశాఖకు మంత్రి నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని విద్యార్థులకు రావలసిన ఫీజులను 8700 కోట్లను పెండింగ్ లో పెట్టిందని.తద్వారా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని పేద బడ
Read More News
T & CPrivacy PolicyContact Us