Download Now Banner

This browser does not support the video element.

తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్ర మంత్రి సవిత

India | Aug 27, 2025
తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి సవిత బుధవారం దర్శించుకొని ముక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనమందించగా ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us