Download Now Banner

This browser does not support the video element.

మహదేవ్​పూర్: కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణ... భక్తులకు దర్శనాలు

Mahadevpur, Jaya Shankar Bhalupally | Sep 8, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ఆలయంలో సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనాలు కల్పించారు. ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని అధికారులు మూసివేశారు. సోమవారం తిరిగి కాళేశ్వరం-ముక్తేశ్వర స్వామి దేవస్థానాన్ని తెరిచి శుద్దీ చేశారు. ఆలయంలో సంప్రోక్షణ పూజల అనంతరం ఏడున్నర గంటల నుండి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. గ్రహణం సందర్భంగా భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పట్టు, విడుపు స్నానాలు ఆచరించారు. తర్వాత స్వామివారిని దర్శించుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us