Download Now Banner

This browser does not support the video element.

శ్రావణమాసం ముగియడంతో భక్తులు లేక నిర్మానుషంగా మారిన మహానంది క్షేత్రం

Nandyal Urban, Nandyal | Aug 24, 2025
శనివారం శ్రావణమాసం ముగిసిపోవడంతో మహానంది పుణ్య క్షేత్రానికి భక్తులు భారీగా తగ్గారు. క్షేత్ర పరిసర ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అతి తక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులు ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానం ఆచరించి శ్రీ మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులు లేక క్యూ లైన్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు భక్తులతో కళకళలాడిన క్షేత్రం నిర్మానుష్యంగా కనిపిస్తోంది.
Read More News
T & CPrivacy PolicyContact Us