నంద్యాల జిల్లాలో బుధవారం నుండి గురువారం ఉదయం వరకు 30 మండలాలకు గాను 18 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా శ్రీశైలం మండలంలో 78.40 మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కోవెలకుంట్ల, గోస్పాడు మండలాలు ఒక్క మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది