అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు గురువారం తమిళనాడు నుంచి పూర్ణ అనే వ్యక్తి గంగ సాగరానికి చెందిన రాజేష్కు రేషన్ బియ్యం సరఫరా చేయగా పలమనేరు బంగారుపేటలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని తెలిపారు పక్క సమాచారంతో దాడి చేసి 900 కేజీల రేషన్ బియ్యం ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు