Download Now Banner

This browser does not support the video element.

అక్రమ బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్

Chittoor Urban, Chittoor | Aug 21, 2025
అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న ఇద్దర్నీ అరెస్టు చేసినట్లు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు గురువారం తమిళనాడు నుంచి పూర్ణ అనే వ్యక్తి గంగ సాగరానికి చెందిన రాజేష్కు రేషన్ బియ్యం సరఫరా చేయగా పలమనేరు బంగారుపేటలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని తెలిపారు పక్క సమాచారంతో దాడి చేసి 900 కేజీల రేషన్ బియ్యం ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us