Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: అక్రమ వెంచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ – కర్నూల్ కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

India | Sep 9, 2025
అనుమతులు లేకుండా అక్రమంగా ఏర్పాటుచేసిన వెంచర్లకు చట్టబద్ధత కల్పించుకునే అద్భుత అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని కర్నూలు కూడా చైర్మన్ శెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం నగరంలోని కూడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు ఊరట కలుగుతుందని ఆయన అన్నారు. గతంలో అనేక మంది రిజిస్ట్రేషన్లు లేకుండా స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించారని, ఆ వెంచర్లలో నివసిస్తున్న ప్రజలకు ఇప్పటి వరకు ఎప్పటికప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. విద్యుత్, నీరు, రోడ్లు, కాల్వల వంటి ప్రాథమిక సదుపాయాలు
Read More News
T & CPrivacy PolicyContact Us