పశు వైద్య శాఖ సూర్యాపేట జిల్లా వారి ఆధ్వర్యంలో మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో పశుపోషకాలు పశువుల సంరక్షణ గురించి రైతులకు అవగాహన కల్పించిన మండల పశు వైద్య అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పశువైద్య అధికారి కుమారస్వామి మాట్లాడుతూ పశువులకు పచ్చిమెత మరియు నీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలన్నారు.