Download Now Banner

This browser does not support the video element.

కొత్తకోట: పట్టణంలోని సాయి రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గడ్డివాము, సొప్పకు నిప్పంటించిన గుర్తుతెలియని దుండగులు

Kothakota, Wanaparthy | Apr 18, 2024
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట పట్టణ కేంద్రంలో సాయిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 3 ట్రాక్టర్ల గడ్డి, ఒక ట్రాక్టర్ సొప్పను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. స్థానికుల సహాయంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీంతో పూర్తిగా గడ్డివాము, సొప్ప కాలి బూడిదయింది.
Read More News
T & CPrivacy PolicyContact Us