Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: నాంపల్లి నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయి: నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఫిరోజ్ ఖాన్

Himayatnagar, Hyderabad | Aug 12, 2025
హైదరాబాద్ జిల్లా: దొంగ ఓట్లను ఈసీ బయటపెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని హైదరాబాద్ జిల్లా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్ మంగళవారం అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్లో పవర్ ప్రజెంటేషన్ నిర్వహించారు. నాంపల్లి నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు చలామణి అవుతున్నాయని ఆరోపించారు. దీనిని ఈసీ సీరియస్గా తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లపై పోరాడుతుందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లు బయటపెట్టేందుకు తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us