Download Now Banner

This browser does not support the video element.

కర్నూల్ లేబర్ జాయింట్ కమిషనర్ ఇంట్లోరెండు కోట్ల ప్రాపర్టీస్ స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు

India | Aug 24, 2025
కర్నూల్ లేబర్ జాయిన్ కమిషనర్ బాలు నాయకకు సంబంధించిన ఇళ్లలో రెండు రోజులపాటు జరిగిన ఏసీబీ సోదాల్లో రెండు కోట్ల ప్రాపర్టీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు తిరుపతి అన్నమయ్య జిల్లాలలో 11చోట్ల సోదాలు జరిపారు జి ప్లస్ టు హౌస్ పౌల్ట్రీ ఫార్మ్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ బాలు నాయక్ కుమారుడు సంబంధించిన ఫార్మసీ 430 గ్రాముల బంగారం సంబేపల్లిలో టెంపరరీ హౌస్ రెండు కార్లు ఐదు టూ వీలర్లు స్వాధీనం చేసుకున్నారు నిందితుడి పై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తిరుపతి ఏసీబీ డిఎస్పి జెస్సీ ప్రశాంతి తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us