బీసీలకు కాంగ్రెస్ సర్కార్ ఘరానా మోసం చేస్తుందని ఓట్లు దండుకునేందుకు బీసీల రిజర్వేషన్ నాటకం ఆడుతుందని , రాష్ట్రంలో డ్రామా ఆడుతున్న కాంగ్రెస్ అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు ఈ మేరకు శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు.