Download Now Banner

This browser does not support the video element.

హుకుంపేట: మండలంలోని ఉప్ప గ్రామంలో విద్యుత్ షాక్ కు గురై దుడ్డు చంటి అనే యువకుడి మృతి

Araku Valley, Alluri Sitharama Raju | Sep 2, 2025
హుకుంపేట మండలం ఉప్ప గ్రామంలో దుడ్డు చంటి అనే నిరుద్యోగ యువకుడు మంగళవారం కరెంట్ షాక్కు గురై మరణించాడు. గ్రామంలో విధ్యుత్ లైన్ ద్వారా విధ్యుత్ రావడం లేదని గ్రహించిన చంటి పోల్ ఎక్కి సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడని స్థానికులు తెలిపారు. ఆపస్మారక స్థితిలో ఉన్న అతనిని గ్రామస్థులు వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మరణించినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us