Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: నెల్లిమర్ల మండలం అలుగోలు గణేష్ నిమజ్జనంలో అపశృతి, చెరువులో పడి వ్యక్తి మృతి

Vizianagaram, Vizianagaram | Sep 5, 2025
నిన్న రాత్రి సుమారు 12:00 గంటల సమయంలో నెల్లిమర్ల మండలం, అలుగోలు గ్రామంలో వినాయకుని నిమజ్జనం చేయడానికి అదే ఊర్లో ఉన్న గుండాల చెరువునకు వెళ్లగా పంచాది గణపతి S/o నారాయణప్పుడు, వయస్సు 45, కాపు కులం( lic Agent) అనే అతను తను సెల్ఫోన్ను చెరువుగట్టు పైనున్న కెల్ల నీలా కుమార్ అనే అబ్బాయికి ఇచ్చి అందరితోపాటు వినాయకుని నిమజ్జనం చేయడానికి చెరువులోకి వెళ్ళాడు, వినాయక నిమజ్జనం అయిపోయాక అందరూ ఇంటికి వెళ్లిపోయారు. ఎంతకీ రాకపోవడంతో చెరువు వద్ద చూడగా మృతి చెందాడు.
Read More News
T & CPrivacy PolicyContact Us