Download Now Banner

This browser does not support the video element.

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం హుండీ ఆదాయం 2.10 కోట్లు

India | Sep 9, 2025
తిరుమల శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు వెల్లడించారు ప్రస్తుతానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తుల స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. సోమవారం 7717 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 22,768 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఆదాయం వచ్చినట్లు టిటిడి మంగళవారం వెల్లడించింది.
Read More News
T & CPrivacy PolicyContact Us