Download Now Banner

This browser does not support the video element.

గుంటూరు: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ను కలిపి వినతిపత్రం అందజేసిన నగర పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి

Guntur, Guntur | Sep 2, 2025
నగర పశ్చిమ నియోజకవర్గంలో కొత్తగా మూడు (3) 33/11 KV సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ను కోరారు. మంగళవారం మధ్యాహ్నం ఆయనను మర్యాదపూర్వకంగా కలసి సబ్ స్టేషన్ల ఏర్పాటు కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళ మాధవి మంత్రి గొట్టిపాటి రవితో మాట్లాడుతూ గుంటూరులో విద్యుత్ డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోందని, వేసవి కాలంలో 11 KV ఫీడర్లు ఓవర్ లోడ్ అవ్వడం వల్ల తక్కువ వోల్టేజ్ సమస్యలు వస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
Read More News
T & CPrivacy PolicyContact Us